కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు.
RG Kar's ex-principal | పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తనను కన్న కొడుకు సరిగా చూసుకోవడం లేదని ఓ తండ్రి మనస్తాపం చెందాడు. ఈ మేరకు తన యావదాస్తిని కొండగట్టు అంజన్న ఆలయానికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం కొండగట్టు ఆలయానికి వెళ్లి ఆస్తికి సంబంధిం
నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం �
అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
ధరణి నిలిపివేత దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే భూమాత పేరు మార్పిడితోపాటు ధరణిలో మాడ్యూ ల్స్ మార్పిడిపై సాంకేతిక బృందం కసరత్తు �
జేఈఈ మెయిన్2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డుస్థాయిలో 12.3లక్షల దరఖాస్తులొచ్చాయి. ఏటా ఈ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. జేఈఈ2023 జనవరి, ఏప్రిల్లో నిర్వహించిన రెండు సెషన్లతో పోల్చితే ఈసా
రీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ కలకలం రేపుతున్నది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తున్నది. సెలవు దినం కావడంతో ఉదయం వాచ్మెన్ అటుగా వెళ్లి చూసే సరికి గొల్లెం
బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భూములకు భద్రత లేకుంటా పోతదని, తిరిగి గతంలో అనుభవించిన బాధలు మొదలవుతాయని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు.
దశాబ్దాల తరబడి భూ రికార్డుల గజి బిజి, గందరగోళానికి చరమగీతం పాడుతూ.. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా.. భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ.. యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలుస్తూ.. అత్యంత పారదర్శకంగా, సులు
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారం ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు చేరుతుందని, ఈ నేపథ్యంలో ఏజెంట్లు సరైన సమాచారాన్ని అందించి కొనుగోలుదారులు మోసాలకు గురి కాకుండా చూడాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారా