ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, �
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలా
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ లేని 348 వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీ�
అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరిలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ‘పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, ఆయిల్పా�
వరంగల్-ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ సదన్కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల సమీపంలో చైన్స్నాచింగ్ ఘటనలు జరుగకుండా రహదారులపై విస్తృత తనిఖీల�