NEET | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET) పరీక్ష షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటి�
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎ
NEET PG | నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.
వాషింగ్టన్: 2023 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ మార్చి 23 వరకు కొనసాగుతుందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింద�
మార్పులకూ అవకాశం కల్పించిన ఈసీ సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నం. 1950 కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు, కిట్లు ఓటర్ల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కారుని ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. అయితే మంగళవా
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
తిరుమలగిరి, జూలై 20: మంచానికే పరిమితమైన ఓ మహిళ అభ్యర్థన మేరకు తాసిల్దార్ ఆమె ఇంటికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన ఆకుల వెంకటమ్మ దీర�