మార్పులకూ అవకాశం కల్పించిన ఈసీ సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నం. 1950 కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు, కిట్లు ఓటర్ల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కారుని ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. అయితే మంగళవా
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
తిరుమలగిరి, జూలై 20: మంచానికే పరిమితమైన ఓ మహిళ అభ్యర్థన మేరకు తాసిల్దార్ ఆమె ఇంటికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన ఆకుల వెంకటమ్మ దీర�
ఇగ్నో| దేశంలో అతిపెద్దదైన సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై-2021 సెషన్కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ఈనెల 30 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ �
హైదరాబాద్ : భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి
రైల్వేశాఖ| రైల్వే శాఖ పరిధిలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్సీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ద
మార్గమధ్యంలో బైక్ గుర్తింపు రామగిరి/మంథని రూరల్, ఏప్రిల్ 18: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం కలకలం రేపింది. పెద్దపల్లి జిల