తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
వ్యవసాయశాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు విషయంలో యాత్రీకరణలో ముందుంటున్న ఈ శాఖ ఆధునిక పద్ధతులతో రైతుల సేవలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటివరకు రైతుల పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్ల�
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్ర�
ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్లోని సీఈవో కార్యాలయంలో గుర్�
వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
CLAT | దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2023 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 22 లా విశ్వవిద్యాలయాలు
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
యువతీ యువకులు స్వచ్ఛందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్�
కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అద్దె గర్భం (సరోగసీ), పునరుత్పత్తి సహాయక సాంకేతికత (ఏఆర్టీ) సేవలను అందించే క్లినిక్లు తప్పనిసరిగా తమ సంస్థల పేర్లను నమోదు చేసుకోవాలని ఆరో�
ఓటర్ల నమోదు రూల్స్కు కేంద్రం సవరణ న్యూఢిల్లీ, జూన్ 18: ఓటర్ల జాబితాతో ఆధార్ వివరాలను అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఓటర్ల నమోదు రూల్స్లో కేంద్రం ప్రభుత్వం సవరణలు చేసింది. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన �
భూ కమతాల మార్కింగ్ పంటల నమోదుకే అని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారం, నాగులపల్లి గ్రామాల్లో వ్యవసాయక్షేత్ర విభాగాల భావన- నిర్మాణ ప్రాజెక్టును లాంఛనంగా కలెక్టర్ �
భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలు�
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�