BDS | యాజమాన్య కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు మరోసారి రిజిస్ట్రేషన్కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కలిపిస్తూ
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, వృద్ధు లు, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ధర్మారానికి చెందిన సాయిమిత్ర టైలరింగ్�
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
pitbull-rottwiller dog | పిట్బుల్, రోట్వీలర్ బ్రీడ్కు చెందిన డాగ్స్ను పెంచే వ్యక్తులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా
సొంత అన్నదమ్ముల భూమిని కూడా దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్న ఈ రోజుల్లో.. పొరపాటున తన పేరిట వేరే వ్యక్తి భూమి నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడ�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
వ్యవసాయశాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు విషయంలో యాత్రీకరణలో ముందుంటున్న ఈ శాఖ ఆధునిక పద్ధతులతో రైతుల సేవలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటివరకు రైతుల పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్ల�
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్ర�
ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్లోని సీఈవో కార్యాలయంలో గుర్�
వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
CLAT | దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2023 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 22 లా విశ్వవిద్యాలయాలు
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో