డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్ ప్రమేయం లేదు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, �
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలా
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య