ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జీవో 59ల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. 59 జీవోలో జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి క్రమబద్ధీకరణకు 15,300 ద�
కోట్ల రూపాయల విలువజేసే కార్లు అవి. అత్యంత సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తారు. వాటిని సరదాగా రేసింగ్ పోటీలకు ఉపయోగిస్తారు. రయ్ రయ్మంటూ రోడ్లపై దూసుకుపోయే ఆ కార్లకు మాత్రం వాహన పన్ను కట్టకుండా కొందరు �
తెలంగాణలోని ప్రభు త్వ, ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లు, సింగిల్ డాక్టర్ క్లినిక్లు సహా గుర్తింపు పొందిన అన్ని వైద్య వ్యవస్థల రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్రస్థాయి మండలిని ఏర�
డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్ ప్రమేయం లేదు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, �