ఒక గిన్నెలో తొక్కతీసిన అరటిపండు, చక్కెర వేసి మెత్తగా మెదపాలి. పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా జోడించాలి. మైదాపిండి, జీలకర్ర కూడా వేసి నీళ్లు పోయకుండా ముద్దలా చేసి నాలుగు గంటలపాటు మూతపెట్టి పక్కన పెట్ట�
ఆలుగడ్డల్ని తొక్కతీసి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె, బటర్ వేయాలి. వేడయ్యాక జీలకర్ర, ఆలుగడ్డ ముక్కలు, నువ్వులు వేసి సన్నని మంటపై వేయించాలి. రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాల
చియా గింజల్ని ఒక గంటపాటు పాలలో నానబెట్టాలి. స్టవ్మీద పాన్పెట్టి చక్కెర వేసి నీళ్లు పోయకుండా సన్నని మంటపై కలుపుతూ క్యారమెల్ తయారుచేయాలి. ఒక గ్లాస్ తీసుకుని రెండు మూడు పొరలలో చియా గింజల మిశ్రమం, క్యార�
స్టవ్మీద పాన్పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. స్టవ్మీద గిన్నెపెట్టి యాపిల్ ముక్కల్లో ఒక �
ఒక గిన్నెలో బియ్యపు పిండి, వాము, ఉప్పు, నువ్వులు, వెన్న వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా కలుపుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె
ఒక గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. స్టవ్మీద పాన్ పెట్టి నూనె వేసి.. బాగా వేడయ్యాక చికెన్ ముక్కల్ని పరిచి సన్నని మంటపై రెండు వైపులా తిప్పుతూ వేయిం�
గుడ్లను ఉడికించి పొడవుగా నాలుగు ముక్కలు చెయ్యాలి. స్టవ్మీద పాన్పెట్టి నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక క్య�
మక్కజొన్న పొత్తులను రెండు అంగుళాల ముక్కల చొప్పున కత్తిరించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, ఉప్పు, కారం, క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి పొడి.. అన్నీ వేసి బాగా కలపాలి. కారం మిశ్రమాన్ని మక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి
ఆలుగడ్డను ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పనీర్ తురుము, ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి గుండ్రంగా కోఫ్తాలు చేసుకోవాలి. వాటిని దోరగా వే
ఒక గిన్నెలో పనీర్ తురుము, క్యాప్సికమ్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పొడవైన కోఫ్తాల్�
ఒక గిన్నెలో గోధుమపిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, వాము, పసుపు, ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోసి పిండిని చపాతీ ముద్దలా కలిపి మూతపెట్టి పది నిమిషాలప�