Tea History | మేధో మథనంలో తేనీటిని మించిన ఉత్ప్రేరకం లేదని చాలామంది భావన. ముఖ్యంగా చాయ్తో కవులు, కళాకారుల అలయ్బలయ్ ఈనాటిది కాదు! నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక అవధాన శిరోమణి తేనీటిని ప్రాణ సమానంగా ప్రేమించే
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
స్టవ్మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వెయ్యాలి. బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు జోడించి.. సన్నని మంటపై వేయించాలి. ఎర్రగా వేగాక జీడిపప్పు, గసగసాలు వేసి మరో అయిదు నిమిషాలు వేయించి చల్లార్చ
ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అటుకులను ఒక గిన్నెలో పోసి అర కప్పు నీళ్లుపోసి బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో అటుకులు, నానిన బియ్యం, కొబ్బరి తురుము, చక్కెర, ఈస్ట్ వేసి కొబ్బరిపా�
ఒక గిన్నెలో బెల్లం, పచ్చికొబ్బరి తురుము, కిస్మిస్, కాజు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అరటి పండ్లను తొక్క తియ్య కుండానే అడ్డంగా రెండు ముక్కలు చేసి మధ్యలో గింజలు తీసి బెల్లం మిశ్రమం నింపాలి. ఒక గిన్నెలో మైద�
భారతీయ వంటకాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశీయులూ ఇష్టంగా ఆరగిస్తున్నారు. దీంతో మన పాక నిపుణులు బయటి దేశాల్లో కూడా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి స్టార్ చెఫ్లలో కోల్కతాకు చెందిన ఆస్మా ఖాన్ ఒకరు.
ముందుగా పైనాపిల్ ముక్కలను ఒక నిమిషంపాటు నూనె లేకుండా పెనంపై వేయించాలి. ఆ ముక్కలతోపాటు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కీరదోస, టమాట, క్యాప్సికం, పచ్చిమిర్చి, మిరియాల పొడి
ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా చేసి అరగంటపాటు పక్కనపెట్టాలి. పాన్లో వెన్న వేడయ్యాక క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సిక