రాయపోల్, ఏప్రిల్ 14: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను పలువురు నాయకులు, అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు కొనియాడారు.
రాయపోల్, ఎప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర జయంతిని పురస్కరించుకొని రాయపోల్ మండల కేంద్రంలో 41వ కుంజర యాత్రలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
రాయపోల్, ఏప్రిల్ 07 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవార్డు రావడం సంతోషకరమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు.
SI Manasa | ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనాలను నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా బుధవారం గజ్వేల్ ADM court మెజిస్ట్రేట్ మణివీర్ ముందు హాజరు పరచగా 3 రోజులు జైలు శిక�
రాయపోల్, మార్చి 13 : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
రాయపోల్, మార్చి 09: విద్యార్ధులు భవిష్యత్తులో మంచి అధికారులుగా ఎదిగినప్పుడే గురువులకు ఎనలేని ఆనందం కలుగుతుందని బేగంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ అన్నారు.
రాయపోల్, మార్చి 5 : విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని గజ్వేల్ రోటరీ క్లబ్ గవర్నర్ రాం ప్రసాద్ సూచించారు.
రాయపోల్, మార్చి 01 : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధనలో అమరులైన మాదిగ బిడ్డలకు రాయపోల్ మండల కేంద్రంలో నివాళులు అర్పించారు. మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం మాదిగ అమరులను స్మరించుకున్నారు.
రాయపోల్, ఫిబ్రవరి 26 : పదో తరగతి విద్యార్థులు మంచిగా చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలలకు మంచి గుర్తింపు తేవాలని పీఎంశ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ అన్నారు.