రాయపోల్, డిసెంబర్ 12: తొలి విడత ఎన్నికల్లో రాయపోల్ (Rayapole) మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
Ration Rice | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ రేషన్ బియ్యం దందాను రైస్మిల్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వ్యాపారులపై టాస్క్ఫోర్స్ అధి
SI Manasa | ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు రాయపోల్ ఎస్ఐ మానస. ఇంటి ఆవరణ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
వాడవాడల్లా కుక్కలు (Street Dogs) గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయపెడుతున్నాయి. దీంతో రోడ్లపై తిరగాలంటేనే ప్రజలు, ప్రయాణికులు జంతుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కుక్కల బెడద నెలకొన్నది.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాయపోల్ (Rayapole) మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దేవి మాల ధరించిన స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనలో పూజలు చేస్తున్నారు.
MLC Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేదలకు బట్టలను అంద�
Durgamatha | రాయపోల్లో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శనివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Farooq Hussain | ప్రతీ మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు.
Organic Methods | పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project)ప్రతినిధులు రైతులకు సూచించారు.