Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
తాపీ కార్మిక సంఘం లేకపోవడం వలన కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ నేపథ్యంలో మండల కమిటీ వేసుకుంటే అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు.
రాయపోల్ ఆగస్టు 26 : మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) పాఠశాల విద్యార్థులను గజ్వేల్ ఏసీపీ నర్సిం (ACP Narsimlu)లు అభినందించారు.
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో (Palle Pragathi) భాగంగా గ్రామపంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది.
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయించారు. ఆ ట్రాక్టర్తో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసేవారు. కానీ ప్�
రైతు బీమా దరఖాస్తులకు (Rythu Bima) బుధవారం చివరి రోజు కావడంతో కొత్త పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు.
Rayapole : ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ (Arun Kumar) తన మొదటి వేతనంతో పాటు పలువురి దాతల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టి పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా మార్చారు.
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
రాయపోల్ ఆగస్టు 01 : దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామానికి చెందిన దేవుడి పెంటా రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శి�
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.