రాయపోల్, జనవరి 19 : రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ గౌస్ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) పరామర్శించారు.
రాయపోల్, జనవరి 6 : సిద్ధిపేట, మెదక్, మేడ్చెల్ జిల్లాల్లో12 వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నామని గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు తెల�
రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్�
రాయపోల్, డిసెంబర్ 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) శాఖ కొత్త భవనంలోకి మారనుంది. నూతన భవనాన్ని వరంగల్ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ నేడు ప్రారంభిస్తారని మేన
Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గం ప్రజల మద్దతుతో తాను ఈ స్థాయికి ఎదిగానని వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పదవి ఉన్నా లేకున్నా పేదల స్థితిగతులను అర్థం చేసుకుని దాతల సహకారంతో పేదలకు ఎన్నో రకా
రాయపోల్, డిసెంబర్ 12: తొలి విడత ఎన్నికల్లో రాయపోల్ (Rayapole) మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
Ration Rice | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ రేషన్ బియ్యం దందాను రైస్మిల్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వ్యాపారులపై టాస్క్ఫోర్స్ అధి
SI Manasa | ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు రాయపోల్ ఎస్ఐ మానస. ఇంటి ఆవరణ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
వాడవాడల్లా కుక్కలు (Street Dogs) గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయపెడుతున్నాయి. దీంతో రోడ్లపై తిరగాలంటేనే ప్రజలు, ప్రయాణికులు జంతుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కుక్కల బెడద నెలకొన్నది.