రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
మండలంలోని మంతూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో నియంత్రణ కోల్పోవడంతో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
KGBV | రాయపోల్ మండల కేంద్రంలో కస్తూర్భాగాందీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
రాయపోల్, నవంబర్ 7: సద్దిమూట కట్టుకుని, పొట్టకూటి కోసం కూలీ బాట పట్టిన ఆ మహిళలను లారీ రూ పంలో మృత్యువు కబళించింది. రోజు మాదిరిగానే ఇల్లు దాటి, ఊరి శివారు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.