ENG Vs IND Test | ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 80 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్లో ఇది 23వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మ్యాచ్లో జడేజా-శుభ్
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో ఐదో బ్యాటర్గా పరాగ్ రికార్డు నెలకొల్పాడు
Taijul Islam : సుదీర్ఘ ఫార్మాట్లో బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం(Taijul Islam) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధికంగా ఐదేసి వికెట్లు తీసిన ఐదో స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన వీడ్కోలు గురించి ప్రచారమవుతున్న వదంతులను తోసిపుచ్చాడు. తాను వన్డేలకు అందుబాటులో ఉంటానని, 2027లో జరుగబోయే వన్డ�
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. సమిష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజేతగా నిలిచినప్పటికీ రోహిత్ సేన వి
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహ�
పదకొండేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా ఏడాదిన్నర క్రితం వరకూ రవీంద్ర జడేజా నీడన మరుగున పడిపోయిన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. ఇప్పుడు అతడి వారసుడిగా ఎదగడమే కాకుండా మిడిలార్