Edgbaston Test : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్కు చేరువైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన�
Edgbaston Test : భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్(205నాటౌట్) ఎడ్జ్బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు
Edgbaston Test : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న శుభ్మన్ గిల్(168 నాటౌట్), రవీంద్ర జడేజా(89) జట్టు స్కోర్ 400 దాటించారు.
ENG Vs IND Test | ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 80 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్లో ఇది 23వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మ్యాచ్లో జడేజా-శుభ్
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో ఐదో బ్యాటర్గా పరాగ్ రికార్డు నెలకొల్పాడు
Taijul Islam : సుదీర్ఘ ఫార్మాట్లో బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం(Taijul Islam) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధికంగా ఐదేసి వికెట్లు తీసిన ఐదో స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన వీడ్కోలు గురించి ప్రచారమవుతున్న వదంతులను తోసిపుచ్చాడు. తాను వన్డేలకు అందుబాటులో ఉంటానని, 2027లో జరుగబోయే వన్డ�