Ravindra Jadeja | టీమ్ఇండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో సూపర్-4 మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా జడేజా అరుదైన క్లబ్లో అడుగుపెట్�
Ravindra Jadeja : టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మరో మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో 200వ వికెట్ తీశాడు. ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై జడ్డూ ఈ ఫీట్ సాధించా
ఆసియాకప్లో భారత్ బోణీ కొట్టింది. వర్షం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరు రద్దు కాగా.. రెండో మ్యాచ్లో నేపాల్పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించినా.. డక్వర్త్ లూయి�
Asia cup 2023 : వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు(Nepal Batters) దంచి కొట్టారు. టాపార్డర్తో సహా లోయర్ ఆర్డర్ కూడా బ్యాట్ ఝులిపించడంతో ఆ జట్టు 230 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అసిఫ్ షేక్ (58) అర్ధ �
Aasia Cup 2023 : టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) దెబ్బకు నేపాల్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ స్టార్ బౌలర్ భీమ్ షర్కి (7)ను బౌల్డ్ చేసి తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత రోహిత్ పౌడెల్(5), కుశాల్ మ�
Kapil Dev Vs Jadeja | భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు అహంతో ఉన్నారని, తమకే అన్నీ తెలుసుననే భావనలో ఉంటారంటూ విమర్శించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఆల�
IND vs WI | ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే కప్పు కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. తొలి మ్యాచ్లో ఏమాత్రం పోటీనివ్వ లేకపోయిన కరీబియ�
ODI Milestone: కుల్దీప్, జడేజాలు వన్డే క్రికెట్లో కొత్త మైలురాయిని అందుకన్నారు. ఇద్దరూ కలిసి విండీస్తో మ్యాచ్లో ఏడు వికెట్లు తీసుకున్నారు. 49 ఏళ్ల తర్వాత భారతీయ స్పిన్నర్లు ఈ రికార్డును అందుకున్నారు. దీనిపై �
IND vs WI : టెస్టు సిరీస్లో వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత జట్టు తొలి వన్డేలో(ODI Series) తడాఖా చూపించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 4, కుల్దీప్ యాద్ 3 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలిం
Ambati Rayudu : మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న కొన్నాళ్లుగా అభిమానుల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయ
India vs West Indies | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది.