Ration | మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ�
Ration shop | సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో 41 నంబర్ రేషన్ షాపును కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు మూడు నెలల సరుకులు ఒకేసారి ఇవ్వడంతో జనాలు పెద్ద సంఖ్యలో జనాల�
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం డీలర్లకు తంటాలు తె చ్చిపెడుతున్నది. నెల మొత్తం నిరుపేదలు వీటిని వండుకొని తింటున్నారో.. లేదో తెలియదు కానీ, డీలర్లు మా త్రం కడుపు మాడ్చుకుంటున్నారు.
రేషన్ బియ్యం సరఫరాలో గందరగోళం నెలకొన్నది. రేషన్ షాపులకు తగినన్ని బియ్యం సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నా రు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి జిల్లాల్లోనూ 15-
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జ�
రాష్ట్రంలో వసూలు చేసిన ప న్నుల్లో 70 శాతం కేంద్రం తీసుకుంటూ.. 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న ది.. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టాలే పోషిస్తున్నాయి’ అని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ�
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న సన్న రేషన్ బియ్యం పంపిణీలో అప్పుడే అక్రమాలు మొదలయ్యాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో మొదటి రోజే రేషన్ షాపులకు వచ్చిన బియ్యం తూకాల్�
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధిదారులకు ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ మున్సిపల్తోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో కొ�
Ration Shop | సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.
తనకు న్యాయం చేయాలని కోరు తూ ఓ యువకుడు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు వాహనాన్ని అడ్డుకున్నాడు. సదరు యువకుడి సమస్యను తెలుసుకున్న కలెక్టర్ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్ని మండలం జ
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రేషన్ షాపులో సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం ప్రత్యక్షం కావడం రేషన్ లబ్ధిదారులను ఆశ్చర్యానికి గురిచేసింద�
ఏ ఒక్క రేషన్ దుకాణంలో సన్నబియ్యం నిల్వ లేదని ఫిర్యాదు రాకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ 15 వార్డులో, హవేళీఘనపూర్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్�
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 2: ఉగాది పండుగ నుంచే తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాంతో లబ్ధిదారులు ఈ నెల సన్న బియ్యం పోస్తారని గంపెడాశతో ఉన్నారు. కానీ రామగుండం మున�