రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక కొందరు అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ పెరిగింది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం అందజేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాంతో రానున్న రోజుల్లో తాము కూడా సన్
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా.. చీరల సంబురం మొదలైంది. 25 రంగులు.. 600 డిజైన్లలో ఆడపడుచులకు సర్కారు సారెగా అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 9.66 లక్షల
పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ పూల జాతరను ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో రాష్ట్ర సర్కార్ ప్రతీ ఏడాది చీరలను కానుకలుగా ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపుతున్నది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్న కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంప�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో జరిగిన దారుణాలను మరువక ముందే తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గుజరాత్లో కుల జాడ్యం వెలుగుచ�
రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నది. ప్రస్తుతం టన్ను బియ్యంకు రూ.900లుగా ఉన్న కమీషన్ను రూ.1,400 లకు పెంచింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగ
రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించ�
Mercedes Car | ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ దుకాణానికి వచ్చాడు. తనకున్న నీలి రంగు కార్డును చూపించి గోధుమలను తీసుకెళ్లాడు. బెంజ్ కారు కలిగిన వ్యక్తికి నీలి రంగు రేషన్ కార్డు ఎలా జారీ చేస్తారని నెటిజన్�
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణంలో మంత్రి గంగుల కమలాకర్ ఆకస్మిక తనీఖీ చేపట్టారు. కిసాన్ నగర్ 3 వ డివిజన్లోని 149 వ నంబర్ పౌరసరఫరాల కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్