పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణంలో మంత్రి గంగుల కమలాకర్ ఆకస్మిక తనీఖీ చేపట్టారు. కిసాన్ నగర్ 3 వ డివిజన్లోని 149 వ నంబర్ పౌరసరఫరాల కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్
కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెం