రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాపునకు నడిచి వెళ్లి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని పలిమెలలో జరిగింది.
Ration Shops | పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో రేషన్ పంపిణీలో గందరగోళం నెలకొన్నది. గతంలో ప్రతినెలా 3 లేదా 5 నుంచి ప్రారంభించి 23 నుంచి 25 వరకు దుకాణాల్లో సరుకులను పంపిణీ చేసేవారు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించేవారు. ఈ మార
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోలు కలిగిన సైన్ బోర్డులు, ఫ్లెక్స్-బ్యానర్లు ఉంచాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేయలేమని కేరళ సర్కారు తేల్చి చెప్పింది.
రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన రైస్ మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రే పాయి. నవాబ్పేట మండలం లోకిరేవు గ్రా మానికి రెండ్రోజుల కిందట పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ బియ్యం వచ్చాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బహిరంగ మారెట్లో విక్రయించినా, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు.
ప్రతి సంక్షేమ పథకంతోపా టు రేషన్, బ్యాంకు ఖాతా, పాన్కార్డు, భూములు, ప్లా ట్ల రిజిస్ట్రేషన్, హెల్త్కార్డు ఇలా ప్రతి దానికి ఆధార్ త ప్పనిసరి కావడంతో దానిని పొందడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్
రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ గడువులోగా పూర్తయేలా కనిపించడం లేదు. ఇంకా చాలా జిల్లాల్లో కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆహారభద్ర�
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు క సరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధి
బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక కొందరు అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ పెరిగింది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం అందజేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాంతో రానున్న రోజుల్లో తాము కూడా సన్
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా.. చీరల సంబురం మొదలైంది. 25 రంగులు.. 600 డిజైన్లలో ఆడపడుచులకు సర్కారు సారెగా అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 9.66 లక్షల
పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ పూల జాతరను ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో రాష్ట్ర సర్కార్ ప్రతీ ఏడాది చీరలను కానుకలుగా ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపుతున్నది.