రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�
Minister Gangula | పేదలతో పాటు అన్ని వర్గాలు ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula ) వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకో�
సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో రేషన్ డీలర్ల జేఏసీ సోమవారం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. దాంతో జూన్ 5 నుంచి తాము చేపట్టబోయే సమ్మెను విరమించుకుంటున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది.
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు తరలించే బియ్యంలో తరుగు వస్తుందనే డీలర్ల ఫిర్యాదు మేరకు మార్చి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.
కమీషన్ డబ్బులు అందక రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని పలువురు డీలర్లు వాపోయారు. ఇప్పటికే చాలీచాలని కమీషన్లతో పనిచేస్తున్నామని, ఇచ్చే కమీషన్ డబ్బులు కూడా సక్రమ
రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించ�
తమ సమస్యలను పరిషరించాలని కో రుతూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశా�
ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుతో ఆధార్ అనుసంధానం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవ�
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�