పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�
Minister Gangula | రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని, రేషన్ డీలర్ల సంక్షేమం కోసం సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రేషన్ డీలర్ల నుంచి సేకరించే పాత గ న్నీ బ్యాగులకు పౌర సరఫరాల సంస్థ ధర ఖ రారు చేసింది. ఒక్కో బ్యాగుకు రూ.22గా ధ ర నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�
Minister Gangula | పేదలతో పాటు అన్ని వర్గాలు ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula ) వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకో�
సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో రేషన్ డీలర్ల జేఏసీ సోమవారం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. దాంతో జూన్ 5 నుంచి తాము చేపట్టబోయే సమ్మెను విరమించుకుంటున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది.
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు తరలించే బియ్యంలో తరుగు వస్తుందనే డీలర్ల ఫిర్యాదు మేరకు మార్చి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.