రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించ�
తమ సమస్యలను పరిషరించాలని కో రుతూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశా�
ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుతో ఆధార్ అనుసంధానం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవ�
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పోరాటానికి దిగారు. ఇందులో భాగంగానే సోమవారం అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలు చే�
బోయినపల్లి వినోద్ కుమార్ | రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు.
వారికిచ్చే కమీషన్లోనూ మొండి చేయి 56కోట్ల కమీషన్ ఇచ్చిన ఘనత రాష్ర్టానిదే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల హుజూరాబాద్ టౌన్, జూన్ 17: రేషన్ డీలర్లకు ఎనిమిది నెలలుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా కమీషన్ ఇవ్వడం లేద�
మూడ్రోజుల్లో ఖాతాలో జమకు చర్యలు రేషన్ డీలర్లకు 28 కోట్ల కమీషన్ విడుదల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు మూడురోజుల్లో నగదు చ
ఖైరతాబాద్, ఏప్రిల్ 9 : రేషన్ డీలర్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ రేషన్ డీలర్లకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య నూతన అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్ అన్నారు. అఖ�