పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటి లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కమీషన్ పెంపుతో పాటు ఇతర తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రుల
తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్న�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల వారికి మేలు చేస్తున్న విధంగానే రేషన్ డీలర్లకు సముచిత గౌరవం ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకూ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం టన్ను బియ్యానికి రూ.900 ఇస్తున్న కమీషన్ను రూ.1400లకు పెంచార�
రేషన్ డీలర్లకు సర్కారు తీపి కబురు అందించింది. కమీషన్ను రూ.900 నుంచి రూ.1,400 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వీటితోపాటు 13 అంశాలను పరిష్కరించి చేయూతనందించనున్నది. డీలర్గా పనిచేస్తూ మరణిస్తే వారి కుటుంబంల�
రేషన్ డీలర్ల కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండింతలు పెంచడంతోపాటు ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్�
పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం రెండింతల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్డీలర్లు డబుల్ హ్యాపీతో ఉన్నారు. క్వింటాకు గతంలో రూ.70 ఉండగా ఏకంగా రెండిం
రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ �
పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�