రేషన్ డీలర్లకు సర్కారు తీపి కబురు అందించింది. కమీషన్ను రూ.900 నుంచి రూ.1,400 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వీటితోపాటు 13 అంశాలను పరిష్కరించి చేయూతనందించనున్నది. డీలర్గా పనిచేస్తూ మరణిస్తే వారి కుటుంబంల�
రేషన్ డీలర్ల కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండింతలు పెంచడంతోపాటు ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్�
పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం రెండింతల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్డీలర్లు డబుల్ హ్యాపీతో ఉన్నారు. క్వింటాకు గతంలో రూ.70 ఉండగా ఏకంగా రెండిం
రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ �
పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�
Minister Gangula | రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని, రేషన్ డీలర్ల సంక్షేమం కోసం సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రేషన్ డీలర్ల నుంచి సేకరించే పాత గ న్నీ బ్యాగులకు పౌర సరఫరాల సంస్థ ధర ఖ రారు చేసింది. ఒక్కో బ్యాగుకు రూ.22గా ధ ర నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.