ప్రజాపాలన, అభయహస్తం గ్యారెంటీలకు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమ
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి
పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. 12 శాతం వినియోగదారులు రేషన్కార్డులు ఉపయోగించలేదని చెప్పారు.
ఊరూరు నుంచి తరలివచ్చిన బాధితులు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై కలెక్టర్లకు వినతులు సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని.. రేషన్ కార్డులో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని.. బ్యాంకు రుణ�
బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో సోమవారం పలు కార్మిక సంఘాలతో
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�
ప్రజా శ్రేయస్సే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజలు బాగుండాలన్న సదుద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేసింది. పొద్దున్న లేచింది మొదలు చెట్లు, పుట్టలు, పొలాల్లో తిరిగే రైతన్నలకు ధైర్యమిచ్చ
పెరిగిన ధరలతో సన్నబియ్యం కొనలేక మనసు చంపుకొని రేషన్ దొడ్డు బియ్యం తింటున్న నిరుపేదల కోసం బీఆర్ఎస్ అధినేత సంచలనాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్�
రేషన్ కార్డు కేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో పేరు త�
రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ నమోదు ప్రక్రియకు శ్రీకారం
ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్కొన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. అయితే.. కార్టుల్లో మృతిచెందిన వారు, పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయినవారు, ఉపాధి కో�
అటవీ నివాసితుల చట్టం 2006లో పార్లమెంట్ ద్వారా చేయబడింది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ �