ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్కొన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. అయితే.. కార్టుల్లో మృతిచెందిన వారు, పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయినవారు, ఉపాధి కో�
అటవీ నివాసితుల చట్టం 2006లో పార్లమెంట్ ద్వారా చేయబడింది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ �
వివిధ కారణాలతో అనాథలుగా మారిన పిల్లలు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆలనాపాలనా చూసే వారు లేక దొరికిన పనిచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. చదువుకు దూరమై కార్ఖానాలు, హోటళ్లు, దుకాణాల్లో పనిచేస్తూ బతుకువెళ�
పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
కరోనా మహమ్మారి ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చే�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చే�
Kutta | ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన
జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్(ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబే�
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
తెలంగాణ సర్కారు ఆహార భద్రత కార్డుదారులకు తీపికబురు అందించింది. ఆరోగ్య శ్రీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకముందు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు మాత్రమే వైద్యం అందేది. ప్రభుత్వ, ప్�
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో సుమారు 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం క
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నగర పరిధిలో కైతలాపూ�