ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం పథకాలకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు అధికంగా రేషన్ కార్డుల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో కొత్త రేషన్ కార్
రాష్ట్ర సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అందుకు రేషన్కార్డుతోపాటు ఆధార్కార్డు ప్రతిని పొందుపరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు అప్డేట్ చే�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 6 గ్యారంటీ హామీ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్లో జరిగిన ప్రజాపాలన
గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం.రఘునందన్రావు సూచించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తుకు ఆధార్, ర
రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్�
పలు సందేహాలు, అపనమ్మకాల మధ్య ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంనియోజకవర్గ వ్యాప్తంగాగురువారం ప్రారంభమైంది.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగినప్పటికీ ఆరు గ్యారంటీల అమలుపై అధికా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రార
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. చాలాచోట్ల ఇంటి�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీల అమలులో భాగంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు తీసుకున్నారు.
ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రా�