సంప్రదాయ కులవృత్తులను లాభదాయకంగా మార్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం అజయ్
గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణ
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం నెలనెలా చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతా కార్డుల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుల్లో పేరు�
రేషన్కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడగించింది. వచ్చే ఫిబ్రవరి నెల చివరి వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెలఖారుతో గడువు ముగియనున్నది. అయ�
రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కే.చందన్కుమార్ అన్నారు. సోమవారం సమీకృత కార్యాలయంలో జిల్లాలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ మండల అధ్యక్ష, కార్యదర్శులతో నిర�
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
మొదటి గ్యారెంటీ కింద మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ 500, రూ.2,500 మహిళలకు ఇస్తామని తెలిపింది. రేషన్కార్డున్న మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందా? మిగతా వారు ఉచిత బస్సు సౌకర్యం కోల్పోతారా? అనే ప�
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జిల్�
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పుల్లూరు, తక్కశిల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో పాల్గొని ప్రజలకు నుంచి దరఖాస్తులు స్వీకరిం
ప్రజాపాలన భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో తరలివచ్చి, దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో యథావిధిగా దరఖాస్తు
సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంల
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నద
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు మీ సేవా, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుక�