ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఇన్ని నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రుణమాఫీని ఎగ్గొట్టేలా, రైతులను మోసం చేసేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిస�
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరఫరా అవుతున్న బియ్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దువ్వ, ధూళితోపాటు 60 శాతం రంగు మారిన బియ్యం ఉంటున్నాయి. దీంతో నిత్యం డీలర్లు, లబ్ధిదారుల మధ్య వాగ్వాదాలు చోటు చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కోతలు పెడుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశ
Aadhar-Ration Card Link | రేషన్ కార్డు, ఆధార్ మధ్య అనుసంధానానికి కేంద్రం మరో అవకాశం తెచ్చింది. రేషన్ కార్డు -ఆధార్ అనుసంధాన గడువు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసేత్తడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. మంగళవారం రాత్రి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి లారీలో 110 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారు లు, పోలీసులు పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ప్రారంభమైన మరో రెండు గ్యారెంటీలు 20
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభు త్వం అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మ రింత స్పష్టతనిచ్చారు. ఒక రేషన్ కార్డుపై ఒక్కరికే ఇది వర్తిస్తుందని, 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడ�
రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్గా పరిగణించరాదం టూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రే షన్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లభించే సరుకులను తీసుకోవడానికి ఉద్దేశించింది మాత్రమేనని, దానిని చిరునామా, ఇంటి
Ration Card | రేషన్ కార్డు (Ration Card) అడ్రస్ ప్రూఫ్ కాదని, ప్రజా పంపిణీ కోసం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందేందుకు ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారని పేర�
రేషన్కార్డుల ఈ-కేవైసీ గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పౌరసరాఫరాల అధికారి జితేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం అప్ప టి ప్రభుత్వం ఈ కేవైసీ(ర�