సౌత్లోని అగ్ర కథానాయికలలో రష్మిక ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సోయగం.. అనతికాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.
రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి హిందీ చిత్రం గుడ్బై ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. ఇక రష్మిక నటిస్తున్న మరో హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేట�
త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). కాగా కన్నడ ఇండస్ట్రీ (kannada industry) నిషేధం విధించిందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలపై కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పటికే క్లారిటీ �
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా. శ్రీవల్లి పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ కరెక్ట్ అని భావించి 'గుడ్బై' సినిమాతో ఇట�
సినీ రంగంలో నటన ఒక్కటే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా నటీమణులు విషయంలో ఈ మాటలు బాగా వినిపిస్తుంటాయి. కొంతమంది నటీమణులు ఎన్ని సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాదు.
ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఒక్కో సినిమాకు మూడుకోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నది. తండ్రి నిర్వహించే కుటుంబ వ్యాపారాలు కూడా వృద్ధి�
సెలబ్రిటీలకు విమర్శలు ఎదురవడం సహజమే. అయితే ఇవి శృతి మించి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అంటున్నది హీరోయిన్ రష్మిక మందన్న. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, దీని �
ఫస్ట్ పార్ట్ పుష్ప..ది రైజ్ తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న పుష్ప..ది రూల్ షూటింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్