‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో పరభాషల్లో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్లో
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యానిమల్ (Animal). తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ..తక్కువ టైంలోనే మంచి క�
పేరుకు టాలీవుడ్ హీరోయిన్స్ అయినా.. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్న చూపులన్నీ బాలీవుడ్ మీదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇక్కడి కంటే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. షూటింగ్స్లో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా వెంటన�
పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో టాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిసేలా చేశాడు సుకుమార్ (Sukumar). ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలై..బాక్సాపీస్ను షేక్ చేసింది.
దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ అరంగేట్రంపై చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తన తల్లి శ్రీదేవికి తెలుగు సినీరంగంతో ఉన్న అనుబంధం దృష్ట్యా..తెలుగు సినిమాలపై ఎంతో మక్కువ ప్�
అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే జాతీయ తారగా ఎదిగింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. అనతికాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిన ఈ భామను ‘నేషనల్ క్రష్’ అంటూ అభివర్ణించారు. ఇక ‘పుష్ప’ చిత్రంలో పోషించిన శ్రీవల్ల�
నటిగా తనకెంత పేరొచ్చినా స్నేహితులకు మాత్రం ఇష్టసఖినే అంటున్నది నాయిక రష్మిక మందన్న. వాళ్లతో తనకున్న స్నేహబంధం ఏమాత్రం మారలేదని ఆమె చెబుతున్నది. బాలీవుడ్ సహా తెలుగులో వరుస చిత్రాలతో తీరిక లేని రష్మిక వ�
సమకాలీన భారతీయ సినిమా తాలూకు సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఊపందుకుంది. దీంతో అగ్ర కథానాయికలు తమ ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నారు. ఏదో ఒక భాషకు పరిమితమైతే రేసులో నిలవడం కష్�