కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu).
ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా నాలుగో పాట మాంగళ్యం తంతునానేనా సాంగ్ (Mangalyam Song Promo) ప
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తె
మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయి అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా �
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25నప్రేక్షకులముంద�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు
Rashmika Mandanna and Disha patani | తెలుగులో బాలీవుడ్ తారలు చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. కియారా అద్వానీ, సయీ మంజ్రేకర్, దీపకా పదుకొనే, ఆలియా భట్ లాంటి హిందీ నాయికలంతా తెలుగు స్టార్స్ తో ఆడిపాడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిక�
కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసే స్టార్ హీరోయిన్లు కొద్ది మందే ఉంటారు. అలాంటి జాబితాలో లీడ్ పొజిషన్ లో ఉంటుంది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ భామ స్టారో హీరోయిన్ రష్మిక బాటలో పయనించేందుకు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గతేడాద�
కన్నడ కస్తూరి రష్మిక మందన్న కెరీర్లో మహర్దశ నడుస్తున్నది. ఈ భామ పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇప్పటికే దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ హిందీలో ‘మిషన్ మజ్ను
కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మ�