విజయ్దేవరకొండ (Vijay Deverakonda)-రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు చాలా కాలం తర్వాత మళ్లీ ఒక్క చోట చేరిపోయారా..? అని ఇపుడు నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
Rashmika Mandanna | చిత్రసీమలో ఐదు వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘కిరిక్పార్టీ’ (2016) సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతికాలంలోనే దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగింది. స
ైస్టెలిష్స్టార్ నుంచి నేడు ఐకాన్స్టార్గా తన గుర్తింపుకు దర్శకుడు సుకుమార్ కారణమని కథానాయకుడు అల్లు అర్జున్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘పుష్ప’ థాంక్స్మీట్లో మాట్లాడిన బన్నీ చిత్ర
‘పుష్ప’ సినిమా ద్వారా నటుడిగా నాకు మంచి పేరుతో పాటు ఎలాంటి గుర్తింపు వచ్చినా ఆ క్రెడిట్ దర్శకుడు సుకుమార్కే దక్కుతుంది. వెంకటేశ్వర స్వామి మీ అందరి వెనక ఎలా ఉన్నాడో అలాగే సుకుమార్ ఈ సినిమా ప్రయాణంలో న�
pushpa second part | టాక్తో సంబంధం లేకుండా పుష్ప సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. దాంతో రెండో భాగం ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దానికి తోడు మొదటి భాగం కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. సుకుమార్ రెం�
ప్రస్తుతం అగ్ర కథానాయికలు భారీ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాలపై దృష్టిపెడుతున్నారు. వినూత్న కథాంశాల ద్వారా తమ ప్రతిభాసామర్థ్యాల్ని చాటుకోవాలంటే లేడీ ఓరియెంటెడ్ చిత�
‘నా మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో బన్నీ ఒకరు. తన మీద నాకున్న ప్రేమ మొత్తం సినిమాలో కనిపిస్తుంది’అని అన్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుష్ప’.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. మైత్�
Pushpa movie first day collections | నిజానికి రెండు వారాల కింద తెలుగు ఇండస్ట్రీలో పండగ వాతావరణం మళ్లీ మొదలైంది. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో అల్లు అర్జున్ �
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. రెండు పార్ట్లుగా రూపొందిన ఈ చిత్రం తొలి పార్ట్ ‘పుష్ప ది ర�
టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు పుష్ప (Pushpa). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బన్నీ, రష్మిక అండ్ టీం బెంగళూరు, ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.