ఇటీవలే నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప..ది రైజ్తో సక్సెస్ అందుకుంది రష్మికమందన్నా (Rashmika Mandanna). ఇపుడు పుష్ప 2తోపాటు పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్లో పాజిటివ్ వైబ్స్ (Po
స్టార్ హీరో రణ్బీర్కపూర్ తో ఎనిమిల్ (Animal) సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది.
నేషనల్ అవార్డు విన్నింగ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో విజయ్ 66వ (Vijay66th) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కోలీవుడ్ (kollywood) అగ్ర హీరో విజయ్ (Vijay). కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస�
రష్మిక మందన్నా (Rashmika mandanna).. ఛలో, గీత గీవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ఇలా ఈ భామ నటించిన సినిమాలన్నీ హిట్టే. డియర్ కామ్రేడ్ ఒకటి బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డా అది రష్మిక కెరీర్ మీద మాత్రం అంత�
‘కొద్దిరోజుల క్రితం పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కోసం వెళ్లాం. అక్కడకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లు చెబుతుంటే అందులో మా సినిమాలోని మహిళల పేర్లు ఎక్కువగా వినిపించాయి. అప్పుడే ఈ చిత్రం ప్రతి ఒక్కరిక
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). మార్చి 4న (రేపు) థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస�
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై వరుసగా రవితేజ, నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఆడ
‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతరానికి చేరువైంది రష్మిక మందన్న. ఈ కూర్గ్ సొగసరి అందచందాలకు ముగ్ధులైన కుర్రకారు..నీ చూపే బంగారమాయనే.. అంటూ వలపు గీతాల్ని ఆలపిస్తున్నారు. కెరీర్