దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ అరంగేట్రంపై చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తన తల్లి శ్రీదేవికి తెలుగు సినీరంగంతో ఉన్న అనుబంధం దృష్ట్యా..తెలుగు సినిమాలపై ఎంతో మక్కువ ప్�
అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే జాతీయ తారగా ఎదిగింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. అనతికాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిన ఈ భామను ‘నేషనల్ క్రష్’ అంటూ అభివర్ణించారు. ఇక ‘పుష్ప’ చిత్రంలో పోషించిన శ్రీవల్ల�
నటిగా తనకెంత పేరొచ్చినా స్నేహితులకు మాత్రం ఇష్టసఖినే అంటున్నది నాయిక రష్మిక మందన్న. వాళ్లతో తనకున్న స్నేహబంధం ఏమాత్రం మారలేదని ఆమె చెబుతున్నది. బాలీవుడ్ సహా తెలుగులో వరుస చిత్రాలతో తీరిక లేని రష్మిక వ�
సమకాలీన భారతీయ సినిమా తాలూకు సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఊపందుకుంది. దీంతో అగ్ర కథానాయికలు తమ ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నారు. ఏదో ఒక భాషకు పరిమితమైతే రేసులో నిలవడం కష్�
Rashmika Mandanna | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రేసులో పూజా హెగ్డే కాస్త ముందుంది. ఎందుకంటే ఈమె కేవలం తెలుగు, తమిళ సినిమ�
ఏప్రిల్ 6న చెన్నైలో గ్రాండ్గా విజయ్ (Vijay 66th) 66వ సినిమా షురూ అయింది. ఈ మూవీలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాను చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించే విజయ్తో నటించే ఛాన్స్ �
ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కెరీర్ ఆరంభం నుంచి అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఈ కన్నడ సోయగం తాజాగా ఓ వినూత్న కథా చిత్రంలో భాగమైంది. వివరాల్లోకి వ�