తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇది విజయ్ నటిస్తున్న 66వ చిత్రం. రష్మిక మందన్న నాయికగా నటిస్త్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్
‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో పరభాషల్లో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్లో
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యానిమల్ (Animal). తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ..తక్కువ టైంలోనే మంచి క�
పేరుకు టాలీవుడ్ హీరోయిన్స్ అయినా.. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్న చూపులన్నీ బాలీవుడ్ మీదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇక్కడి కంటే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. షూటింగ్స్లో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా వెంటన�
పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో టాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిసేలా చేశాడు సుకుమార్ (Sukumar). ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలై..బాక్సాపీస్ను షేక్ చేసింది.