అక్టోబర్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది గుడ్ బై (Goodbye). రేపు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు నేపథ్యంలో గుడ్ బై మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
‘కిరాక్ పార్టీ’తో టాలీవుడ్లో అడుగు పెట్టిన కన్నడ కస్తూరి.. రశ్మిక మందన్న. ‘గీత గోవిందం’తో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘పుష్ప’తో పాన్ ఇండియా కథానాయిక అయ్యింది. ‘సీతారామం’ సక్సెస్ నుంచి తేరుకోకముంద�
వీలైనంత త్వరగా సినిమా చేసేయడం..ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్ట్కు సన్నాహాలు చేసుకోవడం స్టార్ హీరో ఎన్టీఆర్కు అలవాటు. ‘ఆర్ఆర్ఆర్' లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత ఆలస్యం చేయకుండా దర్శకుడ�
రష్మిక మందన్నా (Rashmika Mandanna). నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే..నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..చూపే బంగారమాయేనె శ్రీవల్లి..మాటే మాణిక్యమాయేనె అంటూ పుష్ప సినిమాలో వచ్చే పాట ఏ రేంజ్�
గుడ్ బై (Goodbye) అక్టోబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో టీం ప్రమోషన్స్తో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే బిగ్ బీతో పనిచేయడం పట్ల చాలా ఎక్జయిటింగ్గా ఉందంటూ ఇప్పటికే నెట్టింట తన సంతోషాన్�
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప 2’ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ అక్టోబర్ రెండో వారంలో ప్రారంభమవుతుందని సమాచారం.
Good Bye Trailer | ప్రస్తుతం రష్మిక మందన్నా సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సోయగం అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా నిలి