పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ టాలెంటెడ్ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బై (Good Bye) సినిమాలో మెరిసిన వ�
కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామ జోరు చూపిస్తున్నది. ‘పుష్ప’ విజయంతో రష్మిక మందన్న జాతీయ స్థాయిలో పాపులర్ అయింది.
నేషనల్ క్రష్ రష్మిక 'పుష్ప'తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్ట్లున్నాయి. ఆ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్లు కావడం విశేషం. ఇక రష్మిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస�
Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మిక చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతుందని ప్రచారం జరుగుతోంది.
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడు�
రష్మిక మందన్న మనసు మనసులో లేదు. కథలు వింటున్నా, స్క్రిప్ట్ చదువుతున్నా, మేకప్ వేసుకుంటున్నా, కాస్ట్యూమ్స్ ఎంచుకుంటున్నా.. అదే పరధ్యానం. ముంబైలోని బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్, షూటింగ్ స్పాట్, లైట్స�
చిన్నప్పటి నుంచి ప్రతీ సమస్యను అమ్మతో పంచుకొని చర్చించడం అలవాటు చేసుకున్నానని, ఆమె ఇచ్చిన మనోైస్థెర్యంతోనే ఎలాంటి కష్టాల్నైనా చిరునవ్వుతో జయిస్తున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓ ట్రెండ్గా మారింది. ప్రియమైన వారిపై ప్రేమను వ్యక్తపరిచే గుర్తుగా మాత్రమే కాకుండా వ్యక్తుల అంతరంగాన్ని, ఫిలాసఫీని ఆవిష్కరించే �
సినీ రంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. 'కిర్రాక్ పార్టీ'తో సినిమాల్ల
రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో కలిసి నటిస్తోన్న వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రా�
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న మిషన్ మజ్ను ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 1971 ఇండో-పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్లో జరిగిన ఇండియా క