కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గుడ్బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. మరోవైపు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోండగా.. ప్రస్తుతం ప్�
మిషన్ మజ్ను(Mission Majnu) చిత్రం ఓటీటీ ప్లాట్ఫాం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో ఇప్పటినుంచే బిజీ అయిపోయింది సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా టీం.
సౌత్లోని అగ్ర కథానాయికలలో రష్మిక ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సోయగం.. అనతికాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.
రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి హిందీ చిత్రం గుడ్బై ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. ఇక రష్మిక నటిస్తున్న మరో హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేట�
త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). కాగా కన్నడ ఇండస్ట్రీ (kannada industry) నిషేధం విధించిందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలపై కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పటికే క్లారిటీ �
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా. శ్రీవల్లి పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ కరెక్ట్ అని భావించి 'గుడ్బై' సినిమాతో ఇట�