దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడు�
రష్మిక మందన్న మనసు మనసులో లేదు. కథలు వింటున్నా, స్క్రిప్ట్ చదువుతున్నా, మేకప్ వేసుకుంటున్నా, కాస్ట్యూమ్స్ ఎంచుకుంటున్నా.. అదే పరధ్యానం. ముంబైలోని బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్, షూటింగ్ స్పాట్, లైట్స�
చిన్నప్పటి నుంచి ప్రతీ సమస్యను అమ్మతో పంచుకొని చర్చించడం అలవాటు చేసుకున్నానని, ఆమె ఇచ్చిన మనోైస్థెర్యంతోనే ఎలాంటి కష్టాల్నైనా చిరునవ్వుతో జయిస్తున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓ ట్రెండ్గా మారింది. ప్రియమైన వారిపై ప్రేమను వ్యక్తపరిచే గుర్తుగా మాత్రమే కాకుండా వ్యక్తుల అంతరంగాన్ని, ఫిలాసఫీని ఆవిష్కరించే �
సినీ రంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. 'కిర్రాక్ పార్టీ'తో సినిమాల్ల
రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో కలిసి నటిస్తోన్న వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రా�
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న మిషన్ మజ్ను ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 1971 ఇండో-పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్లో జరిగిన ఇండియా క
వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది కన్నడ భామ రష్మిక మందన్న. ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నదామె. ఈ నట ప్రయాణ అనుభవాలను రష్మిక తన తాజా ఇంటర్వ్యూల�
విజయ్ దేవర కొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది గీతగోవిందం. రెండోసారి డియర్ కామ్రేడ్లో మెరిశారు. మళ్లీ వీళ్లిద్దరూ ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారోన
సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమెతో చాలా మంది కలిసి నటించినప్పటికీ సామ్ అనారోగ్యం గురించి ఎవరికీ త�
‘అర్జున్రెడ్డి’ చిత్రంతో సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ‘కబీర్సింగ్' పేరుతో బాలీవుడ్లో పునర్నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొంది.
కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గుడ్బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. మరోవైపు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోండగా.. ప్రస్తుతం ప్�