Mohammad Shami : రంజీ ట్రోఫీలో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) నిప్పులు చెరుగుతున్నాడు. తన ఫిట్నెస్పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడీ స్పీడ్స్టర్.
Prithvi Shaw : రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ జోరు చూపిస్తున్నాడు. ఛండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
దేశవాళీ టోర్నీ రంజీల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రంజీ పోరులో భాగంగా సర్వీసెస్, అస్సాం మధ్య మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ రెండు జట్ల పోరు 90 ఓవర్లలోనే పూర్తి అయ్యింది.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమ�
ఫిట్నెస్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయి సెలక్టర్లపై నేరుగా విమర్శలకు దిగుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో సత్తాచాటాడు.
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ను హైదరాబాద్ జట్టు డ్రాతో ప్రారంభించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 400/7తో ఆట ఆరంభించిన హైదరాబాద్.. మరో 11 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.
Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) తన ఫిట్నెస్పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెట్టాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)ను పునరాలోచనలో పడేస్తూ రంజీ ట్రోఫీ (Raji Trophy)లో నాలుగు వికెట్లతో చెలరేగ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ ఎలైట్ గ్రూప్-డీ ఆరంభ మ్యాచ్లో బంతితో విఫలమైనప్పటికీ బ్యాట్తో హైదరాబాద్ దీటుగా బదులిస్తున్నది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయ�
రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో ఢిల్లీతో తలపడుతున్న హైదరాబాద్ బౌలింగ్లో దారుణంగా తేలిపోయింది. హైదరాబాద్లో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ రెండో రోజు.. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (211 నాటౌట్), అ�
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్ దక్కింది. బుధవారం నుంచి మొదలుకాబోయే రంజీ సీజన్కు గాను అతడు బీహార్ రంజీ జట్టుకు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.
Vaibhav Suryavanshi | ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్లేట్ లీగ్ సీజన్లో బిహార్ జట్టు తమ తొలి మ్యాచ్లో అరుణాచల్ప్రదేశ్ను ఢీకొట్టనున్నది. ఈ లీగ్కు బిహార్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. బుధవారం న�
త్వరలో మొదలుకానున్న రంజీ సీజన్కు ముందు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. వార్మప్ మ్యాచ్లోనే సత్తాచాటాడు. మహారాష్ట్ర, ముంబై మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో షా.. 140 బంతుల్లో శతకం చేశాడు.
Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra)
Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వె�