Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra)
Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వె�
రంజీ టోర్నీలో విదర్భ విజేతగా నిలిచింది. కేరళతో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరు డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ రంజీ టైటిల్ విజేతగా నిలిచింది. విదర్భకు ఇది మూడో ట్రోఫీ కావడ�
సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్ ఆసాంతం తన అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్దూబే కొత్త చరిత్ర లిఖించాడ�
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడుతున్న కేరళ.. విదర్భతో జరుగుతున్న టైటిల్ పోరులో పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో విదర్భను 379 పరుగులకు ఆలౌట్ చేసిన కేరళ.. ఆ తర్వాత బ్యాటింగ్�
నేటి నుంచి రంజీ ఫైనల్స్నాగ్పూర్: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ 2024-25 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి ఈ సీజన్లో ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే 90వ ఎడ
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్
Ranji trophy : కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు పరుగుల లీడ్తో ఆ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్లో ముంబై ఓడింది. దీంతో విదర్భ ఫైనల్లోకి
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కష్టాల్లో పడింది. రెండో రోజు ప్రత్యర్థిని 383 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఆట ముగిసే సమయ