తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 1500 ప్రత్యేక గాంధీ విగ్రహాలు ప్రదర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలప�
దుద్యాల మండలం గౌరారం గ్రామంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవం బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) విషాదం చోటు చేసుకుంది. రైలు(Train) కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాదకర సంఘటన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ(Nandigama) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకు�