వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.
మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు నిర్దయగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 1500 ప్రత్యేక గాంధీ విగ్రహాలు ప్రదర్శించారు.