Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) విషాదం చోటు చేసుకుంది. రైలు(Train) కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాదకర సంఘటన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ(Nandigama) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకు�
Rroad accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోర్డు ప్రమాదం(Rroad accident )చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డుపై(Pedda golkonda OR) తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చ�
MLA Sabita Indrareddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indrareddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం తుక్కుగూడ వైపు ఆమె వెళ్తుండగా ఓ దివ్యాంగ వృద్దుడు(Disabled old man )ప్రధాన రహదారిపై పడి కొట్టుకుంటున్న వి�
Ibrahimpatnam | జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ. 64 లక్షల 63 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. ఏవీఎస్ రెడ్డి కాలనీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా జరిగిన బర్త్ డే వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్�
రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ స
హైదరాబాద్ : 44 ఏండ్ల తర్వాత రంగారెడ్డికి జిల్లాలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకాగా అప్పటి నుంచి హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండడం గమనార్హం. చిన్న జి�
రంగారెడ్డి : మైలార్దేవుపల్లిలో ఓ ముగ్గురు వ్యక్తులు తుపాకీతో హల్చల్ సృష్టించారు. స్థానికంగా ఉన్న సరస్వతి నగల దుకాణంలోని ఆ ముగ్గురు దుండగులు ప్రవేశించారు. బంగారం కొనేవారిలా షాపు యజమాని ద
రంగారెడ్డి : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుపల్
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా రామ్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ప�
రంగారెడ్డి : హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా �