ఆర్కేపురం, జూన్ 28 : పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోమవారం పీ.వీ. 101 జయంతి కార్యక్రమాన్ని గురుదత్త గ్యాస్ సర్వీసెస్ పీ.వీ.కిరణ్రావు, సుధీర్రెడ్డి ఆధ
పహాడీషరీఫ్, జూన్ 24 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉ�
యాచారం, జూన్24 : ముదిరాజ్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఆయన శుక్రవారం స్థాని�
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక�
రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే
కడ్తాల్, ఫిబ్రవరి 28 : కడ్తాల్ మండలంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ, సోమవారం మండల పరిధిలోని జమ్ములబావి త�