యాచారం, జూన్24 : ముదిరాజ్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఆయన శుక్రవారం స్థాని�
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక�
రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే
కడ్తాల్, ఫిబ్రవరి 28 : కడ్తాల్ మండలంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ, సోమవారం మండల పరిధిలోని జమ్ములబావి త�