మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహిం�
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ నిఖిల మాట�
కడ్తాల్ పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించనున్నదని హైదరాబాద్ రీజియన్ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో శాఖ అధికారులు, సర్పంచ్ లక్ష్�
మండలంలోని కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లిల పరిధిలో వెలసిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు ఆలయ అభ�
కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశాల సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని చాకలిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, అప్పారెడ్డిగూడ, ఈదులపల్లి, మొత్కులగూడ, మసీదుమామ�
మండలంలోని చిల్ముల్మైలారం గ్రామంలో అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలే. చుట్టు పక్కల తండాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, బంగారు భవిష్యత్ ఉండాలని తల్లితండ్రులు తమ పిల్లలను �