దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. రంగార�
రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో మన జిల్లా పోలీసులు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తమ పోలీస్స్టేషన్
విద్యార్థులు వ్యాపార రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే కొత్త ఒరవడులను సృష్టించవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో గల అరిస్�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాలను నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటార�
తాండూరు మండలంలోని ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ ఆలయ ప్రారంభంతోపాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభాన్ని శుక్రవారం ప్రతిష్ఠ�
పల్లెల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ, నాగులపల్లి, చిన్న చిల్కమర్రి, చిలకమర్రి, కాశిరెడ్డిగూడ, కుందేలుకుంట, నేరళ్లచెరువు, మధురాపూర్
ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం భీమా పథకం కింద రూ.5లక్షలు అందజేసి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి �
రంగారెడ్డిజిల్లాలో మామిడిపూత ఈ ఏడాది పుష్కలంగా పూసింది. మామిడిపూత అత్యధికంగా రావడంతో మామిడి సాగు చేసిన రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 22వేల ఎకరాల్లో మామిడిసాగు ఉండగా అన్ని ప్రాంతాల్ల�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని అయ్యప్పటెంపుల్ నుంచి జంగోనిగూడ గ్రామం వరకు రూ.2.50 కోట్ల సీఆర్ఆర్ నిధులత�
రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండ
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతున్నదని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీక�
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్
కొందుర్గు, ఫిబ్రవరి 9 : మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వనంప�
పల్లెల్లో హోరెత్తిన నిరసనలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం నల్లబ్యాడ్జీలు ధరించి, బైక్ ర్యాలీలు నిరసన కార్యక్రమాల్లోపాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆమనగల్లు, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప
ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో లైవ్లీహుడ్ ఎంట�