కడ్తాల్ పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించనున్నదని హైదరాబాద్ రీజియన్ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో శాఖ అధికారులు, సర్పంచ్ లక్ష్�
మండలంలోని కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లిల పరిధిలో వెలసిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు ఆలయ అభ�
కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశాల సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని చాకలిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, అప్పారెడ్డిగూడ, ఈదులపల్లి, మొత్కులగూడ, మసీదుమామ�
మండలంలోని చిల్ముల్మైలారం గ్రామంలో అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలే. చుట్టు పక్కల తండాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, బంగారు భవిష్యత్ ఉండాలని తల్లితండ్రులు తమ పిల్లలను �
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. రంగార�
రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో మన జిల్లా పోలీసులు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తమ పోలీస్స్టేషన్
విద్యార్థులు వ్యాపార రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే కొత్త ఒరవడులను సృష్టించవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో గల అరిస్�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాలను నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటార�
తాండూరు మండలంలోని ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ ఆలయ ప్రారంభంతోపాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభాన్ని శుక్రవారం ప్రతిష్ఠ�
పల్లెల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ, నాగులపల్లి, చిన్న చిల్కమర్రి, చిలకమర్రి, కాశిరెడ్డిగూడ, కుందేలుకుంట, నేరళ్లచెరువు, మధురాపూర్
ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం భీమా పథకం కింద రూ.5లక్షలు అందజేసి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి �
రంగారెడ్డిజిల్లాలో మామిడిపూత ఈ ఏడాది పుష్కలంగా పూసింది. మామిడిపూత అత్యధికంగా రావడంతో మామిడి సాగు చేసిన రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 22వేల ఎకరాల్లో మామిడిసాగు ఉండగా అన్ని ప్రాంతాల్ల�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని అయ్యప్పటెంపుల్ నుంచి జంగోనిగూడ గ్రామం వరకు రూ.2.50 కోట్ల సీఆర్ఆర్ నిధులత�