నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సంత్ సేవాలాల్ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత్ సేవాలాల�
మహేశ్వరంలో సోమవారం నుంచి నిర్వహించే శ్రీరాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శివగంగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం ప్రారంభమవుతున్న ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అన్ని శాఖల అధికారులు బ్
ప్రజా సమస్యలను త్వరగా తెలుసుకునేందుకు, ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి ప్రజలు సమస్యలను చేర వేసేందుకు తాండూరు నియోజకవర్గం ప్రజలకోసం ‘ప్రజాబంధు’ ప్రత్యేక యాప్ను రూపొందించి ఆవిష్కరించినట్లు
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడం�
గత నాలుగేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు ప్రతి సంవత్సరం 35 శాతం మేర పంట రుణాలు మంజూరు రైతు బంధుతో బ్యాంకుల వైపు చూడని జిల్లా రైతాంగం ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం నాలుగేండ�
చదువు కోసం వెళ్లిన ఓ విద్యార్థి ఉక్రెయిన్లో చిక్కుకున్నాడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో వికారాబాద్ జిల్లా తాండూరులోని విద్యార్థి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు పట్ట
దేవాలయాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గురువారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి సందర్శి�
కొడంగల్ అభివృద్ధికి మరో పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్డ్రైన్స్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా 6వ
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగుర్తి నక�
కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష చూపినా.. రాష్ట్ర అభివృద్ధి పరుగులకు అడ్డుపుల్లలేసి ఆపాలని ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభ ఏమాత్రం మసకబారటంలేదు. ప్రపంచ పారిశ్రామికరంగానికి సరికొత్త డెస్టినేషన్గా అవత�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. ప్రజల ఆస్తి ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంప�