వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా నాలుగున్నర ఎత్తున్న శివలింగ పానివట్టం పట్టణ శివారులోని గాడిబావి శివాలయంలో ప్రతిష్ఠించారు. దేవాలయం పట్టణ శివారులోని హైదర�
నాగలి నుంచి హరిత విప్లవం దాకా, చక్రం నుంచి విమానం దాకా, నిప్పు నుంచి అణుబాంబు దాకా, నాటకాల నుంచి త్రీడి సినిమాల దాకా, బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి ఎల్సీడీ, ఎల్ఈడీ దాకా, ఉత్తరాల మొదలుకొని సెల్ఫోన్, అంత�
అత్యాధునిక హంగులు, అద్భుత నిర్మాణంతో కొంగరకలాన్లోని రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది. మార్చి 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి అందించాలన్న రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు పనులు చకచకా సాగు�
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగజారి మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు త�
పుట్టిన శిశువు నుంచి ఐదేండ్ల లోపు వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి లోని సర్కారు దవాఖానలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పల్స్పోలియో కార్యక్ర�
ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పోలియో రహిత
నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సంత్ సేవాలాల్ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత్ సేవాలాల�
మహేశ్వరంలో సోమవారం నుంచి నిర్వహించే శ్రీరాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శివగంగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం ప్రారంభమవుతున్న ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అన్ని శాఖల అధికారులు బ్
ప్రజా సమస్యలను త్వరగా తెలుసుకునేందుకు, ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి ప్రజలు సమస్యలను చేర వేసేందుకు తాండూరు నియోజకవర్గం ప్రజలకోసం ‘ప్రజాబంధు’ ప్రత్యేక యాప్ను రూపొందించి ఆవిష్కరించినట్లు
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడం�
గత నాలుగేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు ప్రతి సంవత్సరం 35 శాతం మేర పంట రుణాలు మంజూరు రైతు బంధుతో బ్యాంకుల వైపు చూడని జిల్లా రైతాంగం ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం నాలుగేండ�