యాలాల మండలం రాఘవాపూర్ పల్లె ప్రగతితో శుభ్రంగా మారడంతో పాటు గ్రామంలో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. దీనికి తెలంగాణ సర్కారు చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యతే నిదర్శనం. సీసీ రోడ్లు, రాత్రి వే
ప్రణాళికాబద్ధ్దంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ 7, 8, 9,20వ వార్డుల్లో తు�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత�
ఏడాదికి రూ.1.60 లక్షల ఆదాయం తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభం ఒకటిన్నర ఎకరాల్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర సాగు ఆదర్శంగా నిలుస్తున్న జంగం జగదీశ్ బొంరాస్పేట, మార్చి 2 : తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయొచ�
ఎట్టకేలకు సీతారాంపూర్ దేవాదాయ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. షాబాద్ మండలం సీతారాంపూర్లోని దేవాదాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగ�
అభివృద్దికి ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నా, వాటికి మరింత తోడుగా నిలిచేలా మున్సిపాలిటీల్లో పన్నులను వంద శాతం వసూలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మున్సిపాలిట�
ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతున్నది. సంఘటన తర్వాత స్థానికంగా వచ్చిన ఆరోపణలు, ఇతర అనుమానాలపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి ఆధారం �
మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, తండాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సాలిండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకుంటతండా భీమా�
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి జాతరలో ఊరెళ్ల మాజీ సర్పంచ్ కుంచము పెంటయ్య, కు మారులు శివకుమార్, శ్రావ
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో శివరాత్రి పండుగ రోజున ఉదయం సమయంలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తులను చూసిన స్థానికులు పోలీసులు, 108కిఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అన్నదాతలను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను చైతన్యపర్చేందుకు పడిన శ్రమ ఫలించింది. సీఎం కేసీఆర్ సూచనల మేరక
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.1,25,000 ల సీఎం సహాయనిధి చెక్కును మంగళవారం గ్రామంలో ఎ�
పరిగి మున్సిపల్లో రూ.15 కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి జడ్పీహెచ్ఎస్ నెం.1 వరకు బీటీ రోడ్డు పనులను మంగళవారం ఆయన ప్రా�