జిల్లాలో మూడో రోజూ గందరగోళం మధ్యనే గ్రామ, వార్డు సభలు జరిగాయి. గురువారం పలు మండలాలు, మున్సిపాలిటీల్లో సభలు కొనసాగగా.. తమ పేర్లు రాలేదంటూ అనేక మంది అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులను విస్మరించి పైర
మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న గ్రామసభలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లను తలపిస్తున్నాయి. మొదటిరోజు జరిగిన గ్రామసభ గోపాల్పూర్ గ్రామంలో తప్పా.. మిగిలిన గ్రామాల్లో స్టేజీలు వేసి.. వాటి పై కాంగ్రెస్ �
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణరెడ్డి గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు
ఈ నెల 8 నుంచి ప్రారంభమై బుగ్గ జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి వణికిస్తున్నది. రాజేంద్రనగర్లోని జూపార్క్లో వన్యప్రాణులను చలి నుంచి సంరక్షించేందుకు సిబ్బంది రక్షణ
చర్యలు చేపడుతున్నారు.