ఈ నెలాఖరు వరకు ధాన్యం కస్టమ్ మిల్లింగ్కు గడువు 2020-21 యాసంగి, 2021-22 వానకాలం పూర్తికి కసరత్తు రోజుకు 900 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేతకు ఏర్పాట్లు పరిగి, ఆగస్టు 3 : బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కొర్�
పెరిగిన భూగర్భ జలాలు ఆయకట్టుకు అందనున్న సాగునీరు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు యాచారం, ఆగస్టు 3 : మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులకు జలకళ సంతరించుకున్నది. చెరువులకు పుష్కలంగా వరదనీరు రావడంతో కొన�
తాండూరు, ఆగస్టు 3 : ఘరానా చోరీని పది రోజుల్లో పోలీసులు ఛేదించడమే కాకుండా సొత్తును రికవరీ చేశారు. ఇంటి పక్కవారే నిందితులుగా తేల్చారు పోలీసులు. బుధవారం డీఎస్పీ శేఖర్గౌడ్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట�
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ పరిగి, ఆగస్టు 3: బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరి
అన్నదాత కుటుంబాలకు దన్నుగా రైతే బీమా నాలుగేండ్లలో 3635 మంది రైతుల కుటుంబాలకు రూ.181.75 కోట్లు అందజేత ఈ నెల 31 వరకు కొత్తవారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర సర్కార్ అన్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు ధర్నాలు, రహదారుల దిగ్బంధం, కేంద్ర సర్కార్ దిష్టిబొమ్మల దహనం.. పాలు, బెల్లం తదితరాలపై జీఎస్టీ బాదుడుపై మధ్య తరగతి మహిళల ఆగ్రహం.. వెంటనే విరమించుకోవాలని డిమాండ్ కేంద్ర
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.11 లక్షల ఎకరాల వివరాలు నమోదు 3 లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు రైతుల వారీగా క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు రంగారెడ్డి జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్ర�
కుంట్లూరులో అందుబాటులోకి క్రీడా ప్రాంగణం రెండెకరాల స్థలంలో ఏర్పాటు సందడి చేస్తున్న చిన్నారులు, యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి చొరవతో సమకూరుతున్న సౌలతులు పెద్దఅంబర్పేట, జూలై 21: ఒకప్పుడు ముళ్ల చెట్లతో ని�
చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులు ఏండ్లుగా సాగిన సంసారానికి బీటలు మానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడ�
జిల్లాలో 14,750 ఎకరాల్లో సాగు ఈ విత్తనాలతో అధిక దిగుబడితోపాటు పంటలకు మేలు బొంరాస్పేట, జూలై 21: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే �
తాండూరు రూరల్, జూలై 21: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ జడ్పీహెచ్ఎస్, కోటబాసుపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత ప
మూడ్రోజుల కిందట పురుగులమందు తాగి బలవన్మరణం ఆలస్యంగా వెలుగులోకి.. అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో ఘటన మాల్ పోలేపల్లికి చెందినవారిగా గుర్తింపు పెద్దఅంబర్పేట, జూలై 21 : ప్రేమ పెండ్లికి పెద్దలు అడ్డుపడుత
మండలంలోని రావిచేడ్ గ్రామంలో ఘటన గొర్రెలను పరిశీలించిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కడ్తాల్, జూలై 21 : వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని రావిచేడ్ గ్రామంలో జరిగింది. ఘటనకి సంబంధించి స్థ�
ఎమ్మెల్యే కాలె యాదయ్య బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత చేవెళ్ల రూరల్, జూలై 21 : టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమాతో భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవ