2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ఏ పని చేపడుతారు, అంచనా వ్యయం ఎంత, ఎన్ని రోజులు పని లభిస్తున్నది... తదితర విషయాలన
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్త ల్లో ఎలాంటి నిజం లేదని, ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన పార్లమెంట్ కార్యాలయం నుంచి
లంబోధరుడు కొలువుదీరగా బుధవారం గణేశ్ నవరాత్రోత్సవాలు అట్టహాసంగా షురూ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
భక్తుల కోలాహలం.. మేళతాళాలు… వేదపండితుల మంత్రోచ్ఛరణలు… భజన సంకీర్తనల నడుమ బుధవారం జిల్లా వ్యాప్తంగా గణనాథుడు కొలువుదీరాడు. పల్లెల్లో, వాడల్లో పలు ఆకృతుల్లో కొలువుదీరిన వినాయకునికి భక్తులు కుడుములు, ఉ
రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు.. పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ జిల్లాలో యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు 2కె రన�
సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 2022-జూలైలో 4313 యూనిట్ల నివాస గృహాల విక్రయం ద్వారా రూ.2100 కోట్ల విలువైన లావాదేవీ�
వికారాబాద్ జిల్లాలోని 2,47,692 ఇండ్లల్లో అందజేసేందుకు ప్రణాళిక ఈ నెల 12లోగా పంపిణీ పూర్తికి చర్యలు పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రో�
ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎంపీపీ అనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆమనగల్లు, ఆగస్టు 10 : ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ భవనంలో బుధవారం ఎంపీపీ అనిత అధ్యక్షతన ని�
– పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పరిగి, ఆగస్టు 10 : హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని పరిగి ఎమ్మెల్
మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య పాల్గొన్న ప్రజాప్రతినిధులు,అధికారులు, విద్యార్థులు విద్యార్థులతో కలిసి సినిమా చూసిన ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఇబ్రహీంపట్నం, ఆగష్టు 10 : ఇబ
దళిత బంధు సాయంతో దండిగా ఉపాధి రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 697 యూనిట్లు మంజూరు ఇప్పటివరకు 614 యూనిట్లకు రూ.61.40 కోట్ల నిధులు విడుదల 567 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి రంగారెడ్డి, ఆగస్టు 3, (నమస�
అమలు కోసం ఎండీఎం యాప్ విద్యార్థుల సంఖ్యను యాప్లో నమోదు చేయాలి ఏజెన్సీలు, కార్మికుల ఖాతాల్లోనే నేరుగా బిల్లులు జిల్లాలో 1036 పాఠశాలలు, 93,151 మంది విద్యార్థులు బొంరాస్పేట, ఆగస్టు 3 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువు