భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని విజయవాడ– జగదల్పూర్ జాతీయ రహదారిపై రామవరం వద్ద ఉన్న మాతా-శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో యూ–టర్న్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి తీసుకువచ్చ�
విబి జి రామ్ జి చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు, ఎస్కేఎం నాయకులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ�
కొత్తగూడెం కార్పొరేషన్లో పారిశుధ్య వాహనాల నిర్వహణ లోపం కారణంగా పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. నగరంలో చెత్త తరలించే ఆటో ట్రాలీలు మరమ్మతులకు గ�
కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని కోల్ మైన్స్ లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో మార్పు రావడం లేదని హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్ట
ఉదయం తెల్లారింది మొదలు భార్యాభర్తలు బతుకుదెరువు కోసం పాత పేపర్లను, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుని, వాటిని అమ్ముకొని బతకడమే వారికి తెలుసు. ఇప్పుడు ఆ చేతులే గ్రామాభివృద్ధిలో భాగం అయ్యాయి. భద్రాద్రి కొత్�
గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావడానికి తాము ఎల్లప్పుడూ తోడుంటామని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు అన్నారు. గురువారం విశ్వమా�
ప్రతి ఒక్కరూ ఇంటి నుండి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించి రావాలని, రక్షణ అనేది ఇంటి నుండే మొదలు పెడదామని జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్.దామోదర్ రావు అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షా�
వీకే సీఎం కోల్ మైన్లో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు నిర్వహించాలని, సత్తుపల్లికి డిప్యూటేషన్పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్కు తీసుకురావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర
ఉద్యోగి తనకు కేటాయించిన పని స్థలాల్లో భద్రతతో పని చేసినట్లయితే సింగరేణిలో జీరో పర్సెంట్ యాక్సిడెంట్గా మనం ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.వి నరసిం�
ఖమ్మం జిల్లాలోని వర్తక సంఘ భవనంలో ఈ నెల 7న జరిగిన 30వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2025లో కట ఈవెంట్లో చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025-26 సంవత్సరానికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం సర్కులర్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ శనివారం నుండ�
అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని, ఆయన జ్ఞానానికి ప్రతీక అని కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్
గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ �