భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్
దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని సి
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సెక్యూరిటీ విభాగంలో సుదీర్ఘంగా 36 సంవత్సరాల పాటు సేవలించిందిన సామర్ల గోపి పదవీ విరమణ పొందాడు. మంగళవారం నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా సెక్యూరిట
సహపంక్తి భోజనాలు మనలో ఐక్యత, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడుతాయని, సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక. తెలంగాణకే సొంతమైన పూల పండుగ. అందరిలో ఐక్యతను పెంపొందించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవంగా జరుపుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనే�
సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్లకు మాత్రమే సూట�
బాత్రూంకు వెళ్లి కాలు జారి కిందపడి గొంతుకు తీవ్రగాయం కావడంతో రామవరం పంజాబ్ గడ్డకు చెందిన బైరీమల్ల మధుసూదన్ (41) మృతి చెందిన ఘటన బుధవారం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు
ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా �
గత 40 సంవత్సరాలుగా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ్, కన్నడ పంజాబీ మొదలైన భారతీయ భాషల్లో సినీ, లలిత, జానపద, గజల్, తిల్లానా, జావలి లాంటి గీతాలను ఆలపిస్తూ అన్ని భాషల సంగీత అభిమానులను ఆనంద పరుస్తున్న అల్లి శంకర్ ఇ
సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లను తీసుకుని అవసరం ఉన్న ప్రదేశాల్లో అమర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూ�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలన�