సంక్రాంతి పండుగ అంటే పందెంలో కోడి మెడ తెగాలి, లేకపోతే చైనా మాంజాతో వాహనదారుల మెడ తెగాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పండుగ వచ్చిందని సంతోషపడాలా లేక బయట అడుగుపెడితే ఏమవుతుందో అని ఆందోళన పడాలో తేలని వ్యవహ�
బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, మాజీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ పటేల్కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ను పార్ట
సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కుల మతాలకు అతీతంగా మనందరి పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్�
క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే గెస్ట్ హౌస్ వద్ద కాపర్ వైర్ను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఎస్ అండ్ పిసి సిబ్బంది అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మాయాబజార
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ను కోల్ క్వాలిటీ ఆర్గనైజషన్ బృందం సోమవారం సందర్శించింది. పద్మావతి ఖని మైన్ నందు వార్షిక బొగ్గు గ్రేడ్ వెరిఫికేషన్ కోల్ క్వాలిటీ ఆర్గనైజషన్ బృందం పరిశీల
రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సభ్యులు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో అండర్గ్రౌండ్ (UG) బొగ్గు గనికి మంజూరైన పర్యావరణ అనుమతుల (EC Conditions) అమలును పరిశీలించుటకు సోమవారం గనిని సందర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసుల మానవత్వం మరోసారి వెలుగు చూసింది. ఇటీవల జూలూరుపాడు పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని సుమారు 75 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలో పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న రామవరం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముస్తఫా, ఆయన మనవడు అఫాన్ జైదీనీ ని గురువారం పంజ�
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరంలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం..
సింగరేణి సంస్థకు నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు, మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పిసికే-5 ఇంక్లైన్లో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, గౌతమ్పూర్లో నివాసం ఉండే వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇరువురికి పెండ్లిండ్లు అయ్యాయి. ఎవరి జీవితాలు వారు..