భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో దారుణం జరిగింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన పద్దం భవాని తొలిప్రసవం కోసం బుధవారం ఉదయం 10 గంటలకు రామవరం ఎంసీహెచ్కు వచ�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సీ రామవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వ�
రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల నాణ్యతను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీ�
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయ�
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మోడు వారుతున్న చెట్లుపై “నమస్తే వెబ్” లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ ఎన్.రాజశేఖర్ స్వయంగా ముందుకు వచ్చి ఆ చెట్లకు నీ
వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలోనాటిన హరితహారం మొక్కలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఈ చెట్లు ప్రస్
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గ్యమస్థానాలకు చేరుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానిక�
సింగరేణిలో 'సైట్ విజిట్' దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం టీబీజీకేఏస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల�
కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని నాగయ్య గడ్డ ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలిక(19 )పై శుక్రవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి..
సంక్రాంతి పండుగ అంటే పందెంలో కోడి మెడ తెగాలి, లేకపోతే చైనా మాంజాతో వాహనదారుల మెడ తెగాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పండుగ వచ్చిందని సంతోషపడాలా లేక బయట అడుగుపెడితే ఏమవుతుందో అని ఆందోళన పడాలో తేలని వ్యవహ�
బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, మాజీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ పటేల్కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ను పార్ట
సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కుల మతాలకు అతీతంగా మనందరి పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్�
క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�