Ram Lalla Idol | రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్టాపన కోసం మరో రెండు రామ్ లల్లా విగ్రహాలు కూడా పోటీపడ్డాయి. మరో నల్లరాతి బాల రాముడి విగ్రహాన్ని శిల్పి గణేష్ భట్ చెక్కారు.
Ayodhya | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు లక్నో నుంచి బస్సు సర్వీసులను నిలిపివేశారు (No Buses).
Ram Temple | అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర
Ram Temple | అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ram Temple)లో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాముడి దర్శనానికి �
Ram Mandir | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్
Ram Temple | భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. రద్దీ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Deepotsav | అయోధ్య రామ మందిరంలో ఇవాళ అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్లోని సీతాదేవి పుట్�
Ram Mandir Puja schedule | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కనుల పండువగా ముగిసింది. రామజన్మభూమిలోని ఆలయంలో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలుగన�
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిన క్రమంలో ఆ పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య �
బెంగళూర్ : అయోధ్యలో బాలరాముడు కొలువైన వేళ కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము (కాంగ్రెస్) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదని అన్నారు.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన