శతాబ్దాల హిందువుల కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నేడు ప్రారంభం కానున్నది. ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమవుతున్నది.
అయోధ్య మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగితేలుతున్నది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు 9,999 వజ్రాలతో అయోధ్య రామ మందిరాన్ని రూపొందించాడు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను అతి సూక్ష్మ ఆకృతిలో తీర్చిదిద్దారు.
మెదక్లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంల�
Ayodhya Ram Temple | ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతున్నది. జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి సాక్షాత్కరం కాబోతున్నది. మరికొద్ది గంటల్లో జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరుగనున్నది. ఇందుకు శ్రీరామజన్మభూమి క్ష�
Ram Lalla | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో కొత్తగా చెక్కిన బాల రాముడి విగ్రహాన్ని సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిష్టించనున్నారు. అయితే రాముడి పాత విగ్రహాన్ని (old Ram Lalla) ఎక్కడ ఉంచుతారన్న సందేహ
Ayodhya Satellite Pics | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. వేడుకకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుక కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆలయం సర్వాంగ సుందరంగ�
Nirmala Sitharaman : అయోధ్యలో ఈనెల 22న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టా
Nithyananda | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద (Nithyananda) తెలిపాడు. ఈ క�
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అ�
అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శ