బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, యువ త, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్�
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత జిల్లా కలబురగి ప్రజలను ఆకట్టుకునేందుకు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ జిల్లాలోని అఫ్జల్పుర్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath) మరోసారి కలకలం రేపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు.
అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని త�
Save Democracy March | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది.
‘సేవ�