Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
Mallikarjun Kharge: కేంద్రం తాజాగా రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలో మొత్తం
Shashi Tharoor: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు.
Rajya Sabha: రాజ్యసభ ( Rajya Sabha ) వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ
న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. వార్షాకాల సమావేశాల్లో చివరి రోజు 12 మంది రాజ్యసభ ఎంపీలు అనుచితంగా వ్యవహరించింది. అయితే వారిని శీతాకాల సమావేశాల్లో పూ�
LPG cylinders: దేశంలో రోజుకు 47.40 లక్షల 14.2 కేజీ ఎల్పీజీ సిలిండర్లు వినియోగమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవాళ దేశంలో గ్యాస్ వినియోగానికి సంబంధించి రాజ్యసభలో
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం (సీపీఎం), ఫూలో దేవి నేతమ్ (కాంగ్రె�