న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన
Prahlad Joshi: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మరోసారి స్పందించారు. ఆ 12 మంది ఎంపీలను
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల మొదటి వారంలో 52.30 శాతం సభా సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. అంతరాయాలు, బలవంతపు వాయిదాల కారణంగా గత శుక్రవారంతో ముగిసిన శీతాకాల సమావేశాల మొదటి వారంలో షెడ్యూల్ చేసిన సమావేశ సమయంలో 52.30
రాజ్యసభలో ఎలక్ట్రానిక్స్ మంత్రి వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సెమీకండక్టర్ డిజైన్ ప్రాముఖ్యతను గుర్తించామని, అందుకే చిప్ డిజైన్ సంబంధిత కార్యకలాపాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను బడ్జెట్
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ న
Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
Mallikarjun Kharge: కేంద్రం తాజాగా రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలో మొత్తం
Shashi Tharoor: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు.