న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడారు. రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం ప్రభుత్వ లాండ్రీ లిస్ట్ అని ఆరోపించారు. ఆ ప్రసంగాన్ని
న్యూఢిల్లీ: స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల అమలుపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేసేందుకు
రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ప్రెసిడెంట్ ప్రసంగం ఓ పాలసీ డాక్యుమెంట్లా ఉందన్నారు. కానీ దా�
న్యూఢిల్లీ: వైవాహిక బంధంలో ఉన్న వారి మధ్య అత్యాచారం అంశం గురించి ఇవాళ రాజ్యసభలో సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్ ఓ ప్రశ్న అడిగారు. వివాహ బంధంలో ఉన్న వారి మధ్య వేధింపులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఐపీసీ�
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్పై రాజ్యసభలో 11 గంటల పాటు చర్చ జరగనున్నది. పలు అంశాలపై చర్చకు సంబంధించి ఈ మేరకు సమయాలను కేటాయించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన రాజ్యసభ బిజినెస్ అడ�
‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సీఎం.వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్, ఒక సభ్యుడి తీరుపై మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు త్వరలో చెడ్డ రోజులు వస్తాయంటూ శపించారు. సోమవారం రాజ్యసభలో మాద�