న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విష ప్రచారం నిర్వహిస్తున్న పాకిస్థాన్కు చెందిన 60 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు ఇవాళ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి డాక్టర�
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఇవాళ
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద హింస తగ్గుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాద హింసపై వేసిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో బదులు ఇచ్చారు. అంతర్జాతీయ
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి �
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాత�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడారు. రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం ప్రభుత్వ లాండ్రీ లిస్ట్ అని ఆరోపించారు. ఆ ప్రసంగాన్ని
న్యూఢిల్లీ: స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల అమలుపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేసేందుకు
రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్�